తూర్పు దిశ కంటే పశ్చిమ దిశ పల్లమైనచో...?

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (16:23 IST)
తూర్పు దిశకంటే-పశ్చిమ దిశ పల్లమైనచో.. వంశ హాని కలుగును. గృహమునకు తూర్పు దిశలో ఉన్న స్థలము కొనవచ్చును. అయితే ఆ స్థలము గృహమునకంటే పల్లముగా ఉండుట మంచిది. 
 
తూర్పు ముఖముగల సింహద్వారము నిర్మించినపుడు- తూర్పు ఖాళీ స్థలము పశ్చిమమునకటే ఎక్కువ ఎత్తులో ఉండవలెను.
 
తూర్పు రోడ్డు గల గృహమునకు ద్వారబంధాన్ని అమర్చినప్పుడు తూర్పు, ఈశాన్యస్థలమును రెండు భాగములు చేసి, అందులో తూర్పు-ఈశాన్యములో ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లైతే సర్వశుభములు కలుగునని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

లానాజ్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి ... చమురు ఉత్పత్తి నిలిపివేత

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి కేసు : నిందితులకు బెయిల్ రద్దు

ప్రపంచ కుబేరుల జాబితా - వరల్డ్ బిలియనీర్లలో మూడో స్థానంలో భారత్

బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి మూసివేత హౌతీ రెబెల్స్ దృష్టి

పెళ్లి రోజు షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. ఇద్దరు పిల్లల గొంతుల నులిమి.. ఆపై వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

Show comments