తూర్పు దిశ కంటే పశ్చిమ దిశ పల్లమైనచో...?

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (16:23 IST)
తూర్పు దిశకంటే-పశ్చిమ దిశ పల్లమైనచో.. వంశ హాని కలుగును. గృహమునకు తూర్పు దిశలో ఉన్న స్థలము కొనవచ్చును. అయితే ఆ స్థలము గృహమునకంటే పల్లముగా ఉండుట మంచిది. 
 
తూర్పు ముఖముగల సింహద్వారము నిర్మించినపుడు- తూర్పు ఖాళీ స్థలము పశ్చిమమునకటే ఎక్కువ ఎత్తులో ఉండవలెను.
 
తూర్పు రోడ్డు గల గృహమునకు ద్వారబంధాన్ని అమర్చినప్పుడు తూర్పు, ఈశాన్యస్థలమును రెండు భాగములు చేసి, అందులో తూర్పు-ఈశాన్యములో ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లైతే సర్వశుభములు కలుగునని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Techie: దర్శన్ భార్యకు అసభ్యకర మెసేజ్‌లు.. ముగ్గురు అరెస్ట్

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాల సమయంలో వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో జాగ్రత్త

పెట్టుబడులు ఆకర్షించడంలో నవ్యాంధ్ర టాప్ : ఫోర్బ్స్ కథనం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని అరెస్ట్ చేయవద్దు.. ఏపీ హైకోర్టు ఆదేశాలు

సోమనాథ్ ఆలయంలో అంబానీ దంపతుల పూజలు - రూ.5 కోట్ల విరాళం

అన్నీ చూడండి

లేటెస్ట్

01-01-2026 నుంచి 31-01-2026 వరకు జనవరి మాస ఫలితాలు

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

31-12-2025 బుధవారం ఫలితాలు - పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు...

Sabarimala: శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాల సీజన్ ప్రారంభం

Swarna Rathotsavam: వైభవంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం

Show comments