మహాలయ పక్షం 14 రోజులు.. అన్నదానం చేస్తే..?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (10:36 IST)
మహాలయ పక్షంలో చాలా ముఖ్యమైన అంశం అన్నదానం. దంపతులిద్దరూ తమ చేతులారా ఇతరులకు అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలు చేకూరుతాయి. అన్నదానం పొందే ప్రతి ఒక్కరినీ తమ పూర్వీకులుగా పరిగణించాలి. 
 
అన్నదానం పొందే ప్రతి ఒక్కరినీ తమ పూర్వీకులుగా పరిగణించాలి. ఇంకా పేదలకు అన్నం దానం చేస్తే, పితరుల ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు చేతులారా వండిన అన్నాన్ని అన్నదానం చేస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఈ అన్నదానంలో నువ్వుల ఉండలు, అరిసెలు, గారెలు, కొబ్బరి పాలు వుండేలా తీసుకోవాలి. అలాగే పితృదేవతలకు ఇష్టమైన ఆహార పదార్థాలను అన్నదానంతో కలిపి పంచడం చేస్తే విశిష్ట ఫలితాలు చేకూరుతాయి. 
 
కర్ణుడు దాన కర్ణుడిగా పేరు సంపాదించాడు. ఎవరు ఏమి అడిగానా లేదని చెప్పకుండా దానం చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అన్నదానం చేయలేదు. 
 
అతని మరణానికి తర్వాత 14 రోజులు భూలోకానికి వెళ్లి అన్నదానం, తర్పణం, శ్రాద్ధం మొదలైనవాటిని చేసి పెట్టి తిరిగి స్వర్గం పొందాడు. ఆ 14 రోజులు తాను మహాలయ పక్ష దినంగా పరిగణిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments