Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రావి చెట్టు నీడన నిలబడితే.. ఏమౌతుంది..?

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (19:28 IST)
రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించే ఈ ఈ వృక్షాన్ని ఆశ్రయించడం వల్ల అభీష్టసిద్ది కలగడమే కాదు పాప నాశనమవుతుంది. ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోదేలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. 
 
ఇదిలా ఉండగా రావి చెట్టుని అశ్వత్థ వృక్షం, బోధి వృక్షం అని కూడా అంటారు. సిద్ధార్థుడికి జ్ఞానోద‌యమై బుద్ధుడిగా మారాడు. అందుకే దీనిని బోధివృక్షం అంటారు.
 
రావి చెట్టు విష్ణు స్వరూపం, వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తారు. అలానే ఈ వృక్షాలని పూజించడం వలన దాంపత్య దోషాలు తొలగిపోతాయి. 
 
భార్య భర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు అంటున్నారు. ఈ చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రోజూ రావి చెట్టు నీడన నిలబడితే శని దోషం తొలగిపోతుంది. అలాగే రోజూ రావి చెట్టుకు ఓ చెంబుడు నీళ్లు పోయడం ద్వారా అభీష్టాలన్నీ నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Vasantha panchami వసంత పంచమి ఫిబ్రవరి 2, పూజ ఎప్పుడు?

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

తర్వాతి కథనం
Show comments