Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తు : ఈశాన్య స్థలమున నివసించే వారికి ధనము పెరిగేకొద్ది?

Webdunia
శుక్రవారం, 18 జులై 2014 (19:36 IST)
వాస్తు ప్రకారం ఈశాన్య స్థలమందు నివసించే వారు మంచి ఆలోచనలు కలిగివుంటారు.  ఉద్రేక స్వభావులు. ఇతరులతో వాక్చాతుర్యత, అందంతో ఆకర్షింపబడుతారు. గృహాలు, వీరు నివసించే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటారు. అందరితో కలిసిమెలసి ఉంటారు. పనులను చురుగ్గా ముగిస్తారు. చలాకీగా ఉంటారు. 
 
అయితే వీరికి ధనము పెరిగేకొద్ది పిసినారి తనము అధికమగును. తాము చేయు కృషి ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. తమ బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. సమయానుకూలంగా ప్రవర్తిస్తారు. దానధర్మముల యందు ఆసక్తి తక్కువ. మానసిక కష్టములున్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటారు.
 
ధనాన్ని ఖర్చు చేయడంలో వెనుకడుగు వేస్తారు. డబ్బును పొదుపు చేయడంలో సమర్థులు. వీరి జీవితంలో కష్ట-సుఖాలు సమానంగా ఉంటాయి. స్వయంకృషితో పైకిరాగలరు. స్థిరచరాస్తులు సంపాదించగలరు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments