Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్యం ఇలా వుంటేనే.. చేతిలో డబ్బు నిలుస్తుందట!

Webdunia
మంగళవారం, 9 మే 2023 (22:33 IST)
కొన్నిసార్లు కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవదు. ఇది కొన్ని వాస్తు సంబంధిత సమస్యల వల్ల కూడా జరగవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కు సంపదకు సంబంధించింది. ఈ దిశలో భారీ వస్తువులను ఉంచినట్లయితే లేదా ఈ దిశలో చాలా ధూళి ఉంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. 
 
ఇంటికి ధనం రాబడి వుండదు. అదేవిధంగా, ఈశాన్య దిక్కు అన్ని వేళలా చీకటిగా ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవచ్చు. కాబట్టి ఈ దిశలో ఎల్లప్పుడూ కాంతి ఉండాలి. 
 
ఈశాన్య దిక్కును కుబేరుడు పరిపాలిస్తాడు. అందువల్ల, చీపుర్లు, చెత్త డబ్బాలు, భారీ ఫర్నిచర్ వస్తువులు వంటి ప్రతికూల శక్తిని కూడబెట్టే అన్ని అడ్డంకులు ఈ దిశలో వుంచకూడదు. వాస్తు దోష నివారణకు వాస్తు పిరమిడ్‌ను ఈశాన్యంలో ఉంచాలి. 
 
ఈశాన్యం జ్ఞానం, అభ్యాసానికి ప్రతీక. విద్యార్థులకు కలిసొస్తుంది. తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తరం వైపు చూసే విధంగా స్టడీ టేబుల్ తప్పనిసరిగా ఉంచాలి. ఇక్కడ అనుకూలమైన శక్తులు ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

తర్వాతి కథనం
Show comments