Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ ప్లాంట్‌ను పెంచితే డబ్బు వస్తుందా?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (22:52 IST)
వాస్తు ప్రకారం చాలామంది తమ ఇళ్ళలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుతుంటారు. ఇంట్లో ఉంటే మంచిదని, సంపద తీసుకువస్తుందని చెబుతుంటారు. మనీ ప్లాంట్ వల్ల నిజంగా సంపద వస్తుందా అన్న సందేహం కలుగుతుంటుంది. ఈ విషయంలో వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఒకసారి తెలుసుకుందాం.
 
మనీ ప్లాంట్ పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల ఇంట్లో ఉన్న మనుషుల్లో కొత్త రకమైన ఉత్తేజం కలుగుతుంది.  ఆ ఉత్తేజంతో సంతోషం వెల్లువిరుస్తుంది. ఏ సమస్యా లేనపుడే మనిషి ఆనందంగా నవ్వగలడు. ప్రధానంగా డబ్బు సమస్య లేకపోతే. మనీ ప్లాంట్ వల్ల డబ్బు ప్రవాహం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అంటే అనుకున్న పనులు సరిగ్గా జరగడమో, రావాల్సిన డబ్బులు రావడమో అవుతుందని నమ్ముతారు.
 
అదీగాక మనీ ప్లాంట్ వల్ల ఇల్లు అలంకరణ అందంగా ఉంటుంది. ఇంకా బంధాల్లో దృఢత్వం చోటు చేసుకుంటుంది. ఈ మనీ ప్లాంటుని కుండీల్లో గానీ బాటిళ్ళలో గానీ పెంచవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments