మనీ ప్లాంట్‌ను పెంచితే డబ్బు వస్తుందా?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (22:52 IST)
వాస్తు ప్రకారం చాలామంది తమ ఇళ్ళలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుతుంటారు. ఇంట్లో ఉంటే మంచిదని, సంపద తీసుకువస్తుందని చెబుతుంటారు. మనీ ప్లాంట్ వల్ల నిజంగా సంపద వస్తుందా అన్న సందేహం కలుగుతుంటుంది. ఈ విషయంలో వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఒకసారి తెలుసుకుందాం.
 
మనీ ప్లాంట్ పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల ఇంట్లో ఉన్న మనుషుల్లో కొత్త రకమైన ఉత్తేజం కలుగుతుంది.  ఆ ఉత్తేజంతో సంతోషం వెల్లువిరుస్తుంది. ఏ సమస్యా లేనపుడే మనిషి ఆనందంగా నవ్వగలడు. ప్రధానంగా డబ్బు సమస్య లేకపోతే. మనీ ప్లాంట్ వల్ల డబ్బు ప్రవాహం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అంటే అనుకున్న పనులు సరిగ్గా జరగడమో, రావాల్సిన డబ్బులు రావడమో అవుతుందని నమ్ముతారు.
 
అదీగాక మనీ ప్లాంట్ వల్ల ఇల్లు అలంకరణ అందంగా ఉంటుంది. ఇంకా బంధాల్లో దృఢత్వం చోటు చేసుకుంటుంది. ఈ మనీ ప్లాంటుని కుండీల్లో గానీ బాటిళ్ళలో గానీ పెంచవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sarpanch Post: ఆమెను వివాహం చేసుకున్నాడు.. సర్పంచ్ పదవికి పోటీ చేయించాడు..

సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లైన కొన్ని నెలలకే ఆత్మహత్య.. ఏమైంది?

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

తర్వాతి కథనం
Show comments