Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ ప్లాంట్‌ను పెంచితే డబ్బు వస్తుందా?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (22:52 IST)
వాస్తు ప్రకారం చాలామంది తమ ఇళ్ళలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుతుంటారు. ఇంట్లో ఉంటే మంచిదని, సంపద తీసుకువస్తుందని చెబుతుంటారు. మనీ ప్లాంట్ వల్ల నిజంగా సంపద వస్తుందా అన్న సందేహం కలుగుతుంటుంది. ఈ విషయంలో వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఒకసారి తెలుసుకుందాం.
 
మనీ ప్లాంట్ పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల ఇంట్లో ఉన్న మనుషుల్లో కొత్త రకమైన ఉత్తేజం కలుగుతుంది.  ఆ ఉత్తేజంతో సంతోషం వెల్లువిరుస్తుంది. ఏ సమస్యా లేనపుడే మనిషి ఆనందంగా నవ్వగలడు. ప్రధానంగా డబ్బు సమస్య లేకపోతే. మనీ ప్లాంట్ వల్ల డబ్బు ప్రవాహం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అంటే అనుకున్న పనులు సరిగ్గా జరగడమో, రావాల్సిన డబ్బులు రావడమో అవుతుందని నమ్ముతారు.
 
అదీగాక మనీ ప్లాంట్ వల్ల ఇల్లు అలంకరణ అందంగా ఉంటుంది. ఇంకా బంధాల్లో దృఢత్వం చోటు చేసుకుంటుంది. ఈ మనీ ప్లాంటుని కుండీల్లో గానీ బాటిళ్ళలో గానీ పెంచవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments