ఒక ఇంటిని ముగ్గురు వ్యక్తులు పంచుకోకూడదా?

Webdunia
మంగళవారం, 17 జూన్ 2014 (17:27 IST)
ఇంటికి ఎదురుగా దిగుడు బావి వుంటే ఆ ఇంటి వారికి జ్వరాలు వంటి వ్యాధులు తప్పవు. కుమ్మరిసానె ఇంటి ఎదురుగా ఉంటే హృద్రోగ వ్యాధులు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు.
 
గృహానికి నేరుగా నీటి వనరులు, పాలకొట్టు ఉన్నట్లైతే వ్యాధులు తప్పవు. ఇంటికి ఎదురుగా రైస్ మిల్స్ ఉంటే ధనహాని కలుగుతుంది. అలాగే ఇంటికి నేరుగా వాటర్ పెన్సింగ్‌లున్నట్లైతే శత్రుబాధ తప్పదు. 
 
ఇంటి ప్రధాన ద్వారానికి నేరుగా వృక్షాలు వుండకూడదు. చెట్లనీడ సింహద్వారముపై పడినట్లైతే భాగ్యము తరిగిపోగలదు. కిటికీలు లేని గృహంలో నివాసం కూడదు. అది నిరంతర రోగప్రదము. 
 
ఇక ఇంటికి మూడు ద్వారములుండుట దోషము. అనగా సింహ ద్వారముగాక ముఖభాగమునందు రెండు ద్వారములుండకూడదు. ఒక ఇంటిని మూడు భాగాలుగా విభజించుటగానీ, ముగ్గురు వ్యక్తులు పంచుకొనుటగాని దోషము. శివాలయమునకు, గ్రామదేవతలకు ఎదురుగా గృహనిర్మాణమును జేయరాదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

హ్యాక్ టు ది ఫ్యూచర్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

Show comments