వార్షిక బడ్జెట్ 2022-23 : రక్షణ రంగానికి రూ.5.25 లక్షల కోట్లు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (18:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులోభాగంగా, మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఒక్క రక్షణ రంగానికే రూ.5.25 లక్షల కోట్లను ఆమె కేటాయించారు. అంటే 68 శాతం నిధులను ఒక్క రక్షణ శాఖకే కేటాయించారు. 
 
గత యేడాది బడ్జెట్‌లో కేవలం రూ.1.35 లక్షల కోట్లు కేటాయించగా, ఈ యేడాది ఈ మొత్తం రూ.5,25,166,15 కోట్లు కేటాయించారు. గత యేడాది కేటాయించిన మొత్తం కంటే ఇది 13 శాతం అధికం. ఈ విషయాన్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రక్షణ రంగంలో స్థానిక పరిశ్రమలకోసం మూనధన సేకరణ బడ్జెట్‌ల 68 శాతం నిధులు ప్రకటించారు. రక్షణ రంగానికి గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 58 శాతం మేరకు నిధులు పెంచగా, ఈసారి మరో పది శాతం నిధులను అదనంగా కేటాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments