Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2022-23కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:03 IST)
2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక శాఖ తయారు చేసిన వార్షిక బడ్జెట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఉదయం 11 గంటలకు వేశపెట్టనున్నారు. 
 
అయితే, ఈ దఫా కూడా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రతులను ఎర్ర బ్యాగ్‌లోని ట్యాబ్‌లో బడ్జెట్‌ను తీసుకొచ్చారు. అనంతరం లోక్‌సభలో నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కరోనా దృష్ట్యా ఈసారి కూడా బడ్జెట్ ప్రసంగం పేపర్‌లెస్‌గానే ఉంటుంది. 
 
ఇందుకోసం నిర్మలమ్మ సంప్రదాయ బహీ ఖాటాను వదిలి స్వదేశీ ట్యాబ్‌తో పార్లమెంట్‌కు వెళ్లారు. సభ్యులకు బడ్జెట్ సాఫ్ట్ కాపీలు ఇస్తారు. మరోవైపు బడ్జెట్‌కు సంబంధించిన ముద్రిత కాపీలను పరిమిత సంఖ్యలో పార్లమెంటుకు తీసుకొచ్చారు. వీటిని మీడియాతో సహా ఇతరులకు అందజేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments