Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2018 : నవ భారత్‌ను ఆవిష్కరిస్తున్నాం... జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగ పాఠంలో అవినీతి రహిత పాలన అందిస్తామన్న గత ఎన్నికల హామీని నిలబెట్టుకున్నట్ట

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:13 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగ పాఠంలో అవినీతి రహిత పాలన అందిస్తామన్న గత ఎన్నికల హామీని నిలబెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
తమ ప్రభుత్వ హయాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగినట్టు చెప్పారు. అలాగే, ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని తెలిపారు. ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి సాధ్యమని చెప్పారు. 
 
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆర్థిక వ్యవస్థ అవతరించనుందని తెలిపారు. నవ భారత్‌ను ఆవిష్కరించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే యేడాది దేశ వృద్ధిరేటు 7.5 శాతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments