Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజ్యసభ 4 సీట్లూ వైసిపికే, చెల్లని తెదేపా 4 ఓట్లు

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (18:38 IST)
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపి ఘన విజయం సాధించింది. మొత్తం 4 సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటింది. వైసీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు విజయం సాధించారు.
 
గెలుపొందిన ఒక్కో అభ్యర్థికి 38 ఓట్లు రాగా తెదేపా తరపున పోటీ చేసిన వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. 4 ఓట్లు చెల్లలేదు. చెల్లని ఆ నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీకి చెందినవి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments