Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఆంధ్రలో అడుగుపెడితే ఏపీ రెండు ముక్కలవుతుందా..?

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (15:57 IST)
ఏపీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. మరో రెండుమూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో పొత్తులు గురించి చర్చ జరుగుతోంది. ఇదిలావుండగా వైకాపా చీఫ్-తెరాస కేటీఆర్ ఇద్దరూ సమావేశం కావడంపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతోంది. వైఎస్సార్సీపి-తెరాస పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదని అంటోంది. 
 
మరికొందరు నాయకులైతే మరో అడుగు ముందుకు వేసి కేసీఆర్ ఆంధ్రలో అడుగుపెడితే ఏపీ రెండు ముక్కలు కావడం ఖాయమంటూ చెప్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ సైతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలంటూ చెపుతూ వస్తున్నారు. మరి కేసీఆర్-జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments