Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు: షర్మిల రెడ్డి షాకింగ్ కామెంట్స్ (video)

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (20:07 IST)
వైఎస్ షర్మి ల రెడ్డి షాకింగ్ కామెంట్లు చేసారు. తెలంగాణలో స్థాపించబోయే పార్టీ గురించి కీలక ప్రకటన చేసారు. ఖమ్మం వేదికగా లక్ష మందితో సమరశంఖం పూరిస్తామని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా షర్మిల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తను ఎవరో వదిలిన బాణం కాదని అన్నారు. అలాగే భాజపా లేదా తెరాసకి బి టీంగా వుండాల్సిన పనిలేదన్నారు. షర్మలను ఖమ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా పలువురు నాయకులు కోరారు.
 
కాగా తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి కోసం జరిపిన ఎన్నికల పర్యటనల్లో తను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో తను ఎవరో వదిలిన బాణం కాదంటూ చెప్పడంతో వైసిపికి-షర్మిలకు మధ్య గ్యాప్ వున్నదా అనే అనుమానం కలుగుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments