Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసిన మహిళ.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 10 మే 2023 (19:18 IST)
Scooty
హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ మహిళ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాశవాణి సెంటర్‌ ఎదురుగా ఉన్న అసెంబ్లీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో, మహిళ తన పనిలో నిమగ్నమై ఉన్నట్లు చూడవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
 
ట్రాఫిక్‌లో వుండగా మహిళ అలా ల్యాప్ టాప్‌లో పనిచేస్తున్న తతంతగాన్ని బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించి ఇంటర్నెట్‌లో షేర్ చేయగా, అది వైరల్ అయ్యింది. ఆ మహిళ అంకితభావం, పనితీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments