Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కంప్యూటర్లు - ల్యాప్‌టాప్‌ల దిగుమతిపై నిషేధం...

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (19:58 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ కారణంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ధరలు పెరగనున్నాయి. ప్రధానంగా చైనా, కొరియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లపై నిషేధం పక్కాగా అమలు చేయనున్నారు. 
 
ఒక వేళ విదేశాలకు చెందిన కంపెనీలు లేదా స్వదేశీ కంపెనీలు విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నిషేధం విధించిన దిగుమతుల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు, అల్ట్రా స్మాల్ కంప్యూటర్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు ఉన్నాయి. ఈ నిషేధ ఉత్తర్వులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) పేరిట జారీ అయ్యాయి. వీటిని హెచ్.ఎస్.ఎన్ కోడ్ 8471 కింద నిషేధం విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments