Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల ఫలితాలు.. పియానో వాయిస్తూ గడిపిన మమత బెనర్జీ (వీడియో)

Webdunia
గురువారం, 23 మే 2019 (08:52 IST)
ఎన్నికల ఫలితాలు రానున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పియానో వాయిస్తూ సేద తీరారు. సభలు, సమావేశాలు, సంప్రదింపులు, రాజకీయ వ్యూహాలతో కూడిన బిజీ లైఫ్ నుంచి ఎన్నికల ఫలితాలకు ముందు దొరికిన కాస్త విరామంలో విశ్రాంతి తీసుకునేందుకు ఠాగూర్ పాటల నుంచి ఓ ట్యూన్‌ను పియానోపై వాయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ పాటను మాత, మాతృభూమి, ప్రజలకు అంకితం చేస్తున్నానని కామెంట్ పెట్టారు. 
 
ఇదిలా వుంటే ఎన్నికల ఫలితాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షాలు 100 స్థానాల ఆధిక్యంలో ఉన్నాయి. వాటిలో బీజేపీ 93 స్థానాలు ఆధిక్యంలో ఉంది. అటు యూపీఏ పక్షాలు 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 18 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 22 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ రకంగా చూస్తే... మరోసారి బీజేపీ లేదా ఎన్డీయే పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments