నారా లోకేశ్ జూమ్‌ మీటింగ్: కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎలా వచ్చారు?

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (14:19 IST)
టీడీపీ నేత నారా లోకేశ్ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులతో జూమ్‌లో స‌మావేశం నిర్వ‌హిస్తుండ‌గా ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. లోకేశ్ నిర్వ‌హిస్తోన్న ఆ స‌మావేశంలో ఉన్న‌ట్టుండి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క‌న‌ప‌డ్డారు. 
 
విద్యార్థుల‌ పేరుతో వైసీపీ నేతలు జూమ్ స‌మావేశంలో ఎంట్రీ ఇవ్వ‌డంతో లోకేశ్ ఫైర్ అయ్యారు. ఇలా జూమ్ మీటింగ్‌‍లో ఎందుకొస్తారని ప్రశ్నించారు. అంతేగాకుండా తనతో చ‌ర్చించాలంటే నేరుగా రావాలంటూ లోకేశ్ సవాల్ విసిరారు. 
 
వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేదేలేదని నారా లోకేష్ చెప్పారు. జూమ్ స‌మావేశంలోకి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ రావ‌డంతో విద్యార్థులు కూడా షాకయ్యారు. చివ‌ర‌కు నారా లోకేశ్ హెచ్చ‌రించ‌డంతో కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆ స‌మావేశం నుంచి లెఫ్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments