Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేశ్ జూమ్‌ మీటింగ్: కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎలా వచ్చారు?

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (14:19 IST)
టీడీపీ నేత నారా లోకేశ్ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులతో జూమ్‌లో స‌మావేశం నిర్వ‌హిస్తుండ‌గా ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. లోకేశ్ నిర్వ‌హిస్తోన్న ఆ స‌మావేశంలో ఉన్న‌ట్టుండి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క‌న‌ప‌డ్డారు. 
 
విద్యార్థుల‌ పేరుతో వైసీపీ నేతలు జూమ్ స‌మావేశంలో ఎంట్రీ ఇవ్వ‌డంతో లోకేశ్ ఫైర్ అయ్యారు. ఇలా జూమ్ మీటింగ్‌‍లో ఎందుకొస్తారని ప్రశ్నించారు. అంతేగాకుండా తనతో చ‌ర్చించాలంటే నేరుగా రావాలంటూ లోకేశ్ సవాల్ విసిరారు. 
 
వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేదేలేదని నారా లోకేష్ చెప్పారు. జూమ్ స‌మావేశంలోకి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ రావ‌డంతో విద్యార్థులు కూడా షాకయ్యారు. చివ‌ర‌కు నారా లోకేశ్ హెచ్చ‌రించ‌డంతో కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆ స‌మావేశం నుంచి లెఫ్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments