Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడిలో మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకి లైన్ క్లియర్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (18:26 IST)
మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు లైన్ క్లియర్ అవుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో రమణదీక్షితులుకు ఆలయప్రవేశాన్ని తితిదే కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆయనను ఆగమ సలహాదారుడిగా నియమించనున్నట్లు తెలుస్తోంది.
 
నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణదీక్షితులు సేవలను వినియోగించుకోవాలని టిటిడి భావిస్తోంది. కోర్టు కేసులు పరిష్కారం తరువాత అర్చకత్వ భాద్యతలను అప్పగించాలని తితిదే యోచిస్తున్నట్లు సమాచారం.

కాగా ఎన్నికల సమయంలో రమణదీక్షితులు సీఎం జగన్‌ను కలిశారు. అప్పట్లో ఆయనకు జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments