Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ కేంద్రంగా భూకంపం.. కంపించిన ఉత్తరభారతం

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:21 IST)
పాకిస్తాన్ కేంద్రంగా భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. పైగా, ఈ భూకంపం కారణంగా ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలు కంపించి పోయాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. 
 
పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు సమాచారం. ఈ కారణంగా ఇస్లామాబాద్, రావల్పిండిలలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. దీంతో భయాందోళనలకు గురయ్యారు. 
 
కాగా, పాక్‌లో భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంపై పడింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, కాశ్మీరులో భూమి కంపించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఢిల్లీలో భూమి కంపించినట్టు స్థానికుల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments