Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ కేంద్రంగా భూకంపం.. కంపించిన ఉత్తరభారతం

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:21 IST)
పాకిస్తాన్ కేంద్రంగా భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైంది. పైగా, ఈ భూకంపం కారణంగా ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలు కంపించి పోయాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. 
 
పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు సమాచారం. ఈ కారణంగా ఇస్లామాబాద్, రావల్పిండిలలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. దీంతో భయాందోళనలకు గురయ్యారు. 
 
కాగా, పాక్‌లో భూకంప ప్రభావం ఉత్తర భారతదేశంపై పడింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, కాశ్మీరులో భూమి కంపించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఢిల్లీలో భూమి కంపించినట్టు స్థానికుల సమాచారం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments