Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి పింక్ డైమండ్: రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలకు షాక్

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (18:10 IST)
టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలకు షాక్ తగిలింది. పింక్ డైమండ్ వ్యవహారంలో చెరో వంద కోట్ల రూపాయలకు టీటీడీ ఇప్పటికే పరువు నష్టం కేసు వేసింది.
 
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును విత్ డ్రా చేసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో కోర్టులో ఉపసంహరణ పిటిషన్ కూడా టీటీడీ దాఖలు చేసిన నేపథ్యంలో కేసును విత్ డ్రా చేసుకోడానికి వీల్లేదని, కేసులో పార్టీలుగా చేర్చాలని తెలంగాణ హిందూ జనశక్తితోపాటు, మరో న్యాయవాది పిటిషన్ వేశారు.
 
టీటీడీతోపాటు పార్టీలుగా ఉండడానికి తిరుపతి పదవ అదనపు జడ్జి తీర్పు ఇవ్వబోతోంది. రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments