Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటింగ్‌కు దూరంగా ఉండేవారినీ చేతులు కట్టేసి లాక్కొచ్చి... యడ్యూరప్ప

ఈనెల 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 15వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

Webdunia
ఆదివారం, 6 మే 2018 (09:18 IST)
ఈనెల 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 15వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ప్రధాని నరేంద్ర మోడీలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో నేతల పదునైన వ్యాఖ్యలతో కర్ణాటకలో ప్రచారం మరింత వేడెక్కిపోయింది. ఓటేయని వారి కాళ్లు, చేతులు కట్టి పడేసి మరీ పోలింగ్‌ కేంద్రాలకు లాక్కు రావాలని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప కార్యకర్తలను ఆదేశించారు. 
 
శనివారం బెలగావిలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్‌కు దూరంగా ఉన్న వారి కాళ్లు, చేతులు కట్టేసి లాక్కొచ్చి మహేశ్‌ దొడ్డగౌడార్‌(కిట్టూరు బీజేపీ అభ్యర్థి)కి ఓటు వేసేలా చూడంగని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments