Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల మొహం వేయొద్దు, మీరిచ్చే ఆ బ్యాంక్ చెక్ బుక్ చెల్లదు, ఎందుకో తెలుసుకోండి..

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (16:23 IST)
మొన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సగటు పౌరుడు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి. ముఖ్యంగా ఇటీవల పలు బ్యాంకులను విలీనం చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి 7 బ్యాంకులకు సంబంధించిన పాస్ బుక్కులు, చెక్ బుక్కులు చెల్లవు.
 
ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనమయ్యాయి. అవి ఏ బ్యాంకుల్లో విలీనమయ్యాయో తెలుసుకుని సంబంధిత బ్యాంకులను సంప్రదించి పాస్ బుక్, చెక్ బుక్ పొందాల్సి వుంటుంది.
 
అంతేకాదు... ఇకపై ప్రావిడెంట్ ఫండ్‌ ఖాతాలో ఏడాదికి రూ.2.5 లక్షలకు మించి ఉద్యోగి జమ చేస్తే అతడికి ట్యాక్స్ పడుతుంది. కనుక ఆ మొత్తాన్ని మించి జమ చేసుకునేవారు కాస్త ఆలోచన చేసుకోవాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments