Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొబ్బిలి కోటలోని రాజా వారి భాండాగారంలో భారీ ఆస్తులు

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (21:42 IST)
విజయనగరం: బొబ్బిలి కోటలోని రాజా వారి భాండాగారాన్ని రాజ వంశీయులు, దేవదాయ శాఖ అధికారులు తెరిచిన విషయం తెలిసిందే. రెండో రోజు వేణుగోపాలస్వామి వారి స్ధిర, చర ఆస్తులు లెక్కింపు జరుగుతోంది.

బొబ్బిలి వేణుగోపాలస్వామి వారికి చెందిన ఏడు కిరీటాలు గుర్తించారు. అలాగే భాండాగారంలో విలువైన ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో అధికారులు లెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments