శోభన మహోత్సవ ఆహ్వానం, రతి యుద్ధంలో బ్రహ్మచారి జీవితాన్ని కోల్పోతున్నా, ఎవరు?

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (18:39 IST)
తూర్పు గోదావరిజిల్లా జగ్గంపేట. అతని పేరు మరెళ్ళ రాజేష్. రాధతో ఇతనికి వివాహం జరిగింది. సాధారణంగా వివాహం అయిన తరువాత శోభనం నిర్వహించడం ఆనవాయితీ. శోభనాన్ని కూడా సంప్రదాయబద్థంగానే చేస్తారు. అలాగని ఊరంతా శోభనం గురించి ఎవ్వరూ చెప్పుకోరు. అలా చెప్పుకుని చేసుకోరు. కానీ రాజేష్ రూటే సెపరేటు. ఏకంగా శోభన మహోత్సవ ఆహ్వానమంటూ ఊరంతా ఫ్లెక్సీలు పెట్టాడు. ఆ ఫ్లెక్సీలో ఏం రాశాడో మీరే చదవండి.
 
మరెళ్ళ రాజేష్ అనే నేను.. నేటితో నా బ్రహ్మచారి జీవితానికి సంప్రదాయబద్థంగా స్వస్తి పలికి.. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న తొలిరేయి అనుభవానికి తహ తహలాడుతూ.. యుద్ధానికి సిద్ధమైన సైనికుడి వలె.. ఈరోజు జరిగే రతి యుద్ధాన్ని ముహూర్త సమయానికి ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే నా తల్లిదండ్రులను నానమ్మ, తాతయ్యలను చేస్తానని అంతఃకరణశుద్థితో ప్రమాణం చేస్తున్నా...
 
ఇదీ రాజేష్ ఫ్లెక్సీల్లో చేసుకున్న ప్రచారం. ఇప్పటివరకు బహుశా శోభన మహోత్స ఆహ్వానమంటూ ఫ్లెక్సీలు ఎవరూ వేయించిన దాఖలాలు లేవు. మొదటిసారి రాజేష్ ఇలాంటి ఫ్లెక్సీలు వేయించడం కుటుంబ సభ్యులనే కాదు ఆ ఊరివారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ దీనిపై ఎవ్వరూ ఏమీ నోరు మెదపడంలేదు. అతడు మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా ఇలా ఫ్లెక్సీలు బజార్లో పెట్టేశాడు. మున్ముందు ఎలాంటి ప్రకటనలు చేస్తాడో మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments