Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభన మహోత్సవ ఆహ్వానం, రతి యుద్ధంలో బ్రహ్మచారి జీవితాన్ని కోల్పోతున్నా, ఎవరు?

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (18:39 IST)
తూర్పు గోదావరిజిల్లా జగ్గంపేట. అతని పేరు మరెళ్ళ రాజేష్. రాధతో ఇతనికి వివాహం జరిగింది. సాధారణంగా వివాహం అయిన తరువాత శోభనం నిర్వహించడం ఆనవాయితీ. శోభనాన్ని కూడా సంప్రదాయబద్థంగానే చేస్తారు. అలాగని ఊరంతా శోభనం గురించి ఎవ్వరూ చెప్పుకోరు. అలా చెప్పుకుని చేసుకోరు. కానీ రాజేష్ రూటే సెపరేటు. ఏకంగా శోభన మహోత్సవ ఆహ్వానమంటూ ఊరంతా ఫ్లెక్సీలు పెట్టాడు. ఆ ఫ్లెక్సీలో ఏం రాశాడో మీరే చదవండి.
 
మరెళ్ళ రాజేష్ అనే నేను.. నేటితో నా బ్రహ్మచారి జీవితానికి సంప్రదాయబద్థంగా స్వస్తి పలికి.. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న తొలిరేయి అనుభవానికి తహ తహలాడుతూ.. యుద్ధానికి సిద్ధమైన సైనికుడి వలె.. ఈరోజు జరిగే రతి యుద్ధాన్ని ముహూర్త సమయానికి ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే నా తల్లిదండ్రులను నానమ్మ, తాతయ్యలను చేస్తానని అంతఃకరణశుద్థితో ప్రమాణం చేస్తున్నా...
 
ఇదీ రాజేష్ ఫ్లెక్సీల్లో చేసుకున్న ప్రచారం. ఇప్పటివరకు బహుశా శోభన మహోత్స ఆహ్వానమంటూ ఫ్లెక్సీలు ఎవరూ వేయించిన దాఖలాలు లేవు. మొదటిసారి రాజేష్ ఇలాంటి ఫ్లెక్సీలు వేయించడం కుటుంబ సభ్యులనే కాదు ఆ ఊరివారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ దీనిపై ఎవ్వరూ ఏమీ నోరు మెదపడంలేదు. అతడు మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా ఇలా ఫ్లెక్సీలు బజార్లో పెట్టేశాడు. మున్ముందు ఎలాంటి ప్రకటనలు చేస్తాడో మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments