Webdunia - Bharat's app for daily news and videos

Install App

Whale Vomit: కోటీశ్వరురాలైన థాయ్ మహిళ.. అసలేం జరిగింది..?

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (16:37 IST)
whale
తిమింగలం చేసిన వాంతులతో ఓ మహిళ కోటీశ్వరురాలైంది. సాధారణంగా సముద్ర తీరంలో నడిచి వెళ్తూ వుంటే.. గవ్వలు కనిపిస్తుంటాయి. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళను అదే సముద్ర తీరం కోటీశ్వరురాలుగా మార్చింది.
 
వివరాల్లోకి వెళితే.. సైరిపోర్న్ (49) అనే మహిళ బీచ్‌లో నడిచి వెళ్తుండగా.. ఆమె కంటికి వ్యత్యాసమైన వస్తువు కంటికి కనిపించింది. దగ్గరికెళ్లి చూస్తే షాక్. అది బంగారమో, వెండో కాదు.. అంతకంటే విలువైన తిమింగలపు వాంతులు. 
 
అవును తిమింగలం వాంతులు చేయడాన్ని అరుదుగా భావిస్తారు. దీనిని సుగంధ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. తిమింగలం వాంతులతో తయారు చేయబడిన సుగంధ ద్రవ్యాలు విలువైనవి.
 
అలాంటి అరుదైన వస్తువు సైరిపోర్న్‌కు లభించింది. దీని విలువ ప్రస్తుతం రూ.1.3 కోట్లు. ప్రస్తుతం దీనిని విక్రయించేందుకు సైరిపోర్న్ సిద్ధంగా వుంది. దీనిని అమ్ముకుంటే తమ జీవన శైలి పూర్తిగా మారిపోతుందని చెప్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments