Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది: ఐరాస, అలాగేనన్న చైనా

Webdunia
బుధవారం, 1 మే 2019 (20:02 IST)
ఉగ్రవాద కార్యకలాపాలతో నిత్యం తలమునకలయ్యే జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. దీనితో ఎన్నో ఏళ్లుగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది.
 
పుల్వామా దాడి అనంతరం భారతదేశం అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తెచ్చింది. దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమితి ముందు ఉంచడంతో ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఐతే అంతకుముందు వరకూ మసూద్ అజర్ విషయంలో మోకాలడ్డిన చైనా కూడా గత్యంతరం లేని పరిస్థితిలో సభ్యదేశాల నిర్ణయానికి మద్దతు తెలిపింది. 
 
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి సభ్యదేశాలలో మెజారిటీ ఆమోదం తెలిపినప్పటికీ చైనా నాలుగుసార్లు అడ్డుకుంది. కానీ పుల్వామా దాడి తర్వాత ఇక చైనా చేయి దాటిపోయింది. దీనితో మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments