Webdunia - Bharat's app for daily news and videos

Install App

బై బై బాబు... చంద్రబాబుకి షాక్ ఇవ్వనున్న తెదేపా నేతలు...

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:55 IST)
టీడీపీ మునిగిపోయే పడవ... దాన్ని లేపే శక్తి ఎవరికీ లేదు... లోకేష్ ఉంటే ఆ పడవ మునగడమే తప్ప ఎప్పటికీ తేలదు. వచ్చే 15 యేళ్లు బీజేపీదే భవిష్యత్తు. భవిషత్తు కావాలనుకుంటే బీజేపీతో వెళ్లడమే మేలు. ఇదీ కొంతమంది తెదేపా నాయకుల ధోరణి.
 
ఇది చాలదన్నట్లు తెదేపాకి చెందిన ఎంపీలు కట్టకట్టుకుని భాజపాలో చేరిపోనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబుతో ఇక పార్టీ లేవలేని స్టేజీకి వెళ్లిపోవడం ఖాయం కనుక ఇక ఆ పార్టీలో వుండి ఏమీ ప్రయోజనం లేదని కొంతమంది తెదేపా నాయకులు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments