బై బై బాబు... చంద్రబాబుకి షాక్ ఇవ్వనున్న తెదేపా నేతలు...

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:55 IST)
టీడీపీ మునిగిపోయే పడవ... దాన్ని లేపే శక్తి ఎవరికీ లేదు... లోకేష్ ఉంటే ఆ పడవ మునగడమే తప్ప ఎప్పటికీ తేలదు. వచ్చే 15 యేళ్లు బీజేపీదే భవిష్యత్తు. భవిషత్తు కావాలనుకుంటే బీజేపీతో వెళ్లడమే మేలు. ఇదీ కొంతమంది తెదేపా నాయకుల ధోరణి.
 
ఇది చాలదన్నట్లు తెదేపాకి చెందిన ఎంపీలు కట్టకట్టుకుని భాజపాలో చేరిపోనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబుతో ఇక పార్టీ లేవలేని స్టేజీకి వెళ్లిపోవడం ఖాయం కనుక ఇక ఆ పార్టీలో వుండి ఏమీ ప్రయోజనం లేదని కొంతమంది తెదేపా నాయకులు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments