Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజా గారు డబ్బులు కోసం ఆ పని చేసిందన్నాడే, పరిస్థితి ఏంటి? రాంగోపాల్ వర్మ ట్వీట్

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (22:53 IST)
ప్రస్తుత ఏపీ రాజకీయాలు ఎలా వున్నాయో వేరే చెప్పక్కర్లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు దుర్భాషలాడుకునే పరిస్థితి దాపురించింది. తాజాగా తెదేపా నాయకుడు మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను తెలిపారు. ఆయన ట్వీట్ ఇలా సాగింది.
 
''AP WOMENS COMMISSION CHAIRPERSON శ్రీమతి వాసిరెడ్డి పద్మగారు, నాకు తెలియక అడుగుతాను, తెలుగుదేశం పార్టీ లోని ఒక బండారు సత్యనారాయణ అనే ఒకడు ప్రస్తుత టూరిజం మంత్రి రోజాగారిని, ఆవిడ డబ్బులు కోసం అందరితో పడుకుంటుందని , బ్లూఫిల్మ్స్ లో act చేస్తుందని ఆ బ్లూ ఫిల్మ్స్ తన దగ్గర ఉన్నాయని ,పబ్లిక్ మైక్లో అరుస్తుంటే ఇంతకన్నా స్త్రీలని అవమానించడం ఇంకేముంటుంది??? 1.08 సెకండ్స్ నించి 2.26 సెకండ్స్ వరకు video చూడండి. 
https://youtu.be/gqaIMsVHM0k?si=YqKt7KwcK4I8qn_g
మంత్రి హోదాలో ఉన్న మహిళకే ఈ పరిస్థితి ఉంటే ఇంక మామూలు స్త్రీల పరిస్థితి ఏంటి?? మీ కమిటీ ఏం చేస్తున్నట్టు??" అని ప్రశ్నించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments