Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యపై మరుతీర్పు లేదు.. ఆ తీర్పే ఫైనల్ : సుప్రీంకోర్టు

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (17:01 IST)
అయోధ్యపై మరు తీర్పు లేనేలేదని, నవంబరు 9వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబరు 9న రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ కోరుతూ మొత్తం 18 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ విచారణకు స్వీకరించకుండా తోసిపుచ్చింది. 
 
పైగా, అయోధ్య కేసులో నవంబరు 9వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఫైనల్ అని తేల్చిచెప్పింది. ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆనాటి తీర్పులో ఎలాంటి మార్పు ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే తేల్చి చెప్పారు. 
 
కాగా, నవంబరు 9వ తేదీన అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం దశాబ్దాల అయోధ్య వివాదంపై చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ముస్లిం బాడీలు మాత్రం తీర్పుపై రివ్యూ కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments