Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి ప్రధానిగా మోడీ వద్దంటున్నారు : కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహా

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని రెండోసారి చూసేందుకు ఎన్డీయే కూటమిలోని అనేక రాజకీయ పార్టీల నేతలకు ఏమాత్రం ఇష్టం లేదని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా తెలిపారు.

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (16:56 IST)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని రెండోసారి చూసేందుకు ఎన్డీయే కూటమిలోని అనేక రాజకీయ పార్టీల నేతలకు ఏమాత్రం ఇష్టం లేదని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీని మళ్లీ ఆ పదవిలో చూడటానికి ఎన్‌డీఏ భాగస్వాముల్లో కొందరికి ఇష్టం లేదన్నారు.
 
ఎన్‌డీఏ కూటమిలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్పీ) ఒక మిత్రపక్షంగా ఉంది. ఈ పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ బీజేపీకి ఓట్లు పడేలా తాను కృషి చేస్తానని చెప్పారు. మోడీ విషయంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments