Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి ప్రధానిగా మోడీ వద్దంటున్నారు : కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహా

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని రెండోసారి చూసేందుకు ఎన్డీయే కూటమిలోని అనేక రాజకీయ పార్టీల నేతలకు ఏమాత్రం ఇష్టం లేదని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా తెలిపారు.

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (16:56 IST)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని రెండోసారి చూసేందుకు ఎన్డీయే కూటమిలోని అనేక రాజకీయ పార్టీల నేతలకు ఏమాత్రం ఇష్టం లేదని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీని మళ్లీ ఆ పదవిలో చూడటానికి ఎన్‌డీఏ భాగస్వాముల్లో కొందరికి ఇష్టం లేదన్నారు.
 
ఎన్‌డీఏ కూటమిలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్పీ) ఒక మిత్రపక్షంగా ఉంది. ఈ పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ బీజేపీకి ఓట్లు పడేలా తాను కృషి చేస్తానని చెప్పారు. మోడీ విషయంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments