Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను చంపడానికి పులివెందుల నుంచి జనం రావాలా? రఘురామపై బాపట్ల ఎంపి

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:01 IST)
బాపట్ల వైసిపి ఎంపి నందిగం సురేష్ వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆయన రఘురామను ఉద్దేశించి మాట్లాడుతూ... నిన్ను చంపడానికి పులివెందుల నుంచి జనాన్ని పంపారా? కుక్కను చంపడానికి అంత అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
 
వైసిపి ఎంపి అని ఢిల్లీలో చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణ రాజు చేస్తున్నది రాజకీయ వ్యభిచారమని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిని శ్రీరాముడు అని ఏపి ప్రజలు తేల్చి 151 సీట్లు కట్టబెట్టారనీ, నువ్వే రాక్షసులతో కలిసి పనిచేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవడం తథ్యమన్నారు. తమ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుని తీరుతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments