Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కను చంపడానికి పులివెందుల నుంచి జనం రావాలా? రఘురామపై బాపట్ల ఎంపి

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:01 IST)
బాపట్ల వైసిపి ఎంపి నందిగం సురేష్ వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆయన రఘురామను ఉద్దేశించి మాట్లాడుతూ... నిన్ను చంపడానికి పులివెందుల నుంచి జనాన్ని పంపారా? కుక్కను చంపడానికి అంత అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
 
వైసిపి ఎంపి అని ఢిల్లీలో చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణ రాజు చేస్తున్నది రాజకీయ వ్యభిచారమని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిని శ్రీరాముడు అని ఏపి ప్రజలు తేల్చి 151 సీట్లు కట్టబెట్టారనీ, నువ్వే రాక్షసులతో కలిసి పనిచేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవడం తథ్యమన్నారు. తమ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుని తీరుతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

నిత్యామీనన్ ను స్పూర్తిగా తీసుకుని తమ్ముడులో నటించా : వర్ష బొల్లమ్మ

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

వెండితెరపై కళ్యాణ్ బాబు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments