Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనానికి రాపాక మరోసారి కుతకుత, కొడుకుకి సీఎం జగన్ సమక్షంలో వైసిపి తీర్థం

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (21:37 IST)
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చారు. పేరుకే జనసేనలో వుంటున్నారు కానీ వైసిపి ఎమ్మెల్యేలను మించిపోయి సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మొన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి వుండాలని ఆకాంక్షించారు. అసలు ఏపీ ముఖ్యమంత్రి స్థానంలో జగన్ మోహన్ రెడ్డిని తప్ప మరొకర్ని ఊహించుకోలేనని కూడా అన్నారు.
 
ఒకవైపు వీటి గురించి చర్చ జరుగుతూ వుండగానే మరోసారి జనసేన చీఫ్ పవన్ కి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు రాపాక వెంకట్ రామ్ ను వైసీపీలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా రాపాక పాల్గొన్నారు. సీఎం జగన్ రాపాక కుమారుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments