Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వార్డు వాలంటీర్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేస్కోండి: నిమ్మగడ్డ ఆదేశం

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (19:53 IST)
ఏపీలో వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఫోటో స్లిప్పులను పంచకుండా చూడాలనీ, అలాగే ఎన్నికల విధుల్లో వారు ఏమాత్రం పాల్గొనరాదని సూచించారు.
 
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం వుంది కనుక వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments