Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగో ఇన్‌ఫ్లుయెన్సర్ తిండి.. తెలిస్తే వాంతులు చేసుకుంటారు..

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (20:32 IST)
అవును.. చికాగో ఇన్‌ఫ్లుయెన్సర్ తిన్న తిండి గురించి తెలిస్తే వాంతులు వేసుకుంటారు. వివరాల్లోకి వెళితే.. చికాగోకు చెందిన 40 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ బోబన్ సిమిక్.. మాజీ భాగస్వాముల వెజీనల్ డిశ్చార్జ్‌ను రొమ్ము పాలతో పులియబెట్టి తీసుకుంటానని పేర్కొన్నాడు. ఇది రుచికరంగా ఉండటమే కాక తన మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుందని చెప్పాడు. 
 
డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో 12 నుంచి 30 పచ్చిగుడ్ల సొన, మధ్యాహ్న భోజనంలో 2 పౌండ్ల పచ్చి మాంసం తీసుకునే బోబన్.. రాత్రి భోజనంలోనూ పచ్చి గుడ్డు సొనలు ఉండేలా చూసుకుంటాడు. ఇలాంటి సాంప్రదాయేతర ఆహారం తనను ఎప్పుడూ అనారోగ్యానికి గురిచేయలేదని బోబన్ పేర్కొన్నాడు. 
 
అంతేకాదు అతడు షేర్ చేసిన వీడియోలో ఒక పచ్చి గొర్రె తలలోని నాలుకను నములుతూ మరోవైపు దాని కనుగుడ్డును స్పూన్‌తో బయటకు తీసి పూర్తిగా మింగేసిన భయంకరమైన చేష్టలను చూపించాడు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments