Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగో ఇన్‌ఫ్లుయెన్సర్ తిండి.. తెలిస్తే వాంతులు చేసుకుంటారు..

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (20:32 IST)
అవును.. చికాగో ఇన్‌ఫ్లుయెన్సర్ తిన్న తిండి గురించి తెలిస్తే వాంతులు వేసుకుంటారు. వివరాల్లోకి వెళితే.. చికాగోకు చెందిన 40 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్ బోబన్ సిమిక్.. మాజీ భాగస్వాముల వెజీనల్ డిశ్చార్జ్‌ను రొమ్ము పాలతో పులియబెట్టి తీసుకుంటానని పేర్కొన్నాడు. ఇది రుచికరంగా ఉండటమే కాక తన మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుందని చెప్పాడు. 
 
డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో 12 నుంచి 30 పచ్చిగుడ్ల సొన, మధ్యాహ్న భోజనంలో 2 పౌండ్ల పచ్చి మాంసం తీసుకునే బోబన్.. రాత్రి భోజనంలోనూ పచ్చి గుడ్డు సొనలు ఉండేలా చూసుకుంటాడు. ఇలాంటి సాంప్రదాయేతర ఆహారం తనను ఎప్పుడూ అనారోగ్యానికి గురిచేయలేదని బోబన్ పేర్కొన్నాడు. 
 
అంతేకాదు అతడు షేర్ చేసిన వీడియోలో ఒక పచ్చి గొర్రె తలలోని నాలుకను నములుతూ మరోవైపు దాని కనుగుడ్డును స్పూన్‌తో బయటకు తీసి పూర్తిగా మింగేసిన భయంకరమైన చేష్టలను చూపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments