Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేపై సీఎం జగన్‌కి ట్వీట్ చేసిన రమణదీక్షితులు, అర్చకులకు కరోనా వచ్చినా..

Webdunia
గురువారం, 16 జులై 2020 (14:15 IST)
టిటిడిపై సీఎం జగన్‌కి గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ట్వీట్ చేశారు. టిటిడిలో 50 మందికి గాను 15 మంది అర్చకులకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. మరో 25 మంది రిజల్ట్స్ రావలసి వుందన్నారు. 
 
అయినా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేతపై టిటిడి నిర్ణయం తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.చంద్రబాబు అనుసరించిన మీరాశి అర్చకులు, బ్రాహ్మణ వ్యతిరేక విధానాలను టిటిడి ఇప్పుడు కూడా అనుసరిస్తూందనీ, 
 
వెంటనే సిఎం జగన్ స్పందించకపోతే టిటిడిలో ఉపద్రవం వచ్చే అవకాశం వుందని పేర్కొన్నారు. మరి దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments