Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీపై కేంద్ర మంత్రి పాశ్వాన్ గుర్రు... ప్రభుత్వం తప్పు చేసింది

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, నేతలు, ఆగ్రహావేవశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, ఈనెల రెండో తేదీన భారత్‌ బ

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (14:02 IST)
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, నేతలు, ఆగ్రహావేవశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, ఈనెల రెండో తేదీన భారత్‌ బంద్‌ను పాటించారు. ఈ బంద్ హింసాత్మకంగా మారడం, పోలీసుల కాల్పుల్లో 12 మంది వరకు దళితులు చనియారు. 
 
దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఉన్న రాంవిలాశ్ పాశ్వాన్ స్పందించారు. దళితుల అంశంలో కేంద్ర ప్రభుత్వం వైపు తప్పు జరిగిందని అంగీకరించారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల సమాచారం వారిని చేరుకోకముందే నిష్ఫలమైందన్నారు.
 
'ప్రభుత్వ ఉద్దేశ్యమల్లా పౌరులకు సేవ చేయమే. ప్రభుత్వం నుంచి తప్పు జరిగినట్టు మేం ఒప్పుకుంటున్నాం. ప్రభుత్వం చేస్తున్నది ఏదైనాగానీ అది ప్రజలకు చేరలేదు' అని వ్యాఖ్యానించారు. అలాగే, 'చట్టం ప్రకారం కోర్టు బెయిల్ మంజూరు చేయకూడదు. అయితే, ఈ చట్టాన్ని కోర్టు ఎలా మారుస్తుంది? సెక్షన్ 18లో మార్పులు చేయడం ద్వారా సుప్రీంకోర్టు తన న్యాయ పరిధిని అతిక్రమించింది' అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments