అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం ఎలా వుంది? తెలుసుకున్న ప్రధాని

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉందా...? బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. మాజీ ప్రధాని అటల్ ఎయిమ్స్ చేరాక ప్రధాని ఆసుపత్రికి వెళ్లి వాకబు చేయడం ఇది నాలుగోసారి.

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (20:25 IST)
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉందా...? బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. మాజీ ప్రధాని అటల్ ఎయిమ్స్ చేరాక ప్రధాని ఆసుపత్రికి వెళ్లి వాకబు చేయడం ఇది నాలుగోసారి.
 
కాగా అటల్ బిహారీ వాజ్‌పేయి శ్వాసకోశ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఎయిమ్స్‌ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతలూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎయిమ్స్‌కు తరలి వస్తున్నారు. 
 
ఇదిలావుండగా, వాజపేయికి ఉన్న ఏకైక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంతమాత్రంగా పనిచేస్తున్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments