Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో మహిళకు పురిటినొప్పులు.. నవజాత శిశువు..?

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (20:10 IST)
మలేషియా విమానంలో ఓ గర్భిణీ ప్రసవించింది. అయితే ఆ మహిళ జన్మనిచ్చిన నవజాత శిశువు మృతి చెందడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. టర్కీ నుంచి మలేషియా వెళ్తున్న విమానంలో మహిళ ప్రసవించింది. 
 
365 మంది ప్రయాణికులతో టర్కీ నుంచి మలేషియా వెళ్లే విమానం గాలిలో ఉండగా ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. 
 
విమానాశ్రయంలోని వైద్య బృందం విమానంలోకి వెళ్లి మహిళకు చికిత్స అందించింది. అయితే శిశువు మృతిచెందింది. దీంతో విషాదం నెలకొంది. కానీ మృత శిశువును మలేషియాకు తీసుకెళ్లినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments