Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో మహిళకు పురిటినొప్పులు.. నవజాత శిశువు..?

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (20:10 IST)
మలేషియా విమానంలో ఓ గర్భిణీ ప్రసవించింది. అయితే ఆ మహిళ జన్మనిచ్చిన నవజాత శిశువు మృతి చెందడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. టర్కీ నుంచి మలేషియా వెళ్తున్న విమానంలో మహిళ ప్రసవించింది. 
 
365 మంది ప్రయాణికులతో టర్కీ నుంచి మలేషియా వెళ్లే విమానం గాలిలో ఉండగా ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. 
 
విమానాశ్రయంలోని వైద్య బృందం విమానంలోకి వెళ్లి మహిళకు చికిత్స అందించింది. అయితే శిశువు మృతిచెందింది. దీంతో విషాదం నెలకొంది. కానీ మృత శిశువును మలేషియాకు తీసుకెళ్లినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments