Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ: దగ్గుబాటి పురంధేశ్వరి

Webdunia
శనివారం, 28 మే 2022 (13:26 IST)
వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలన్న విషయంపై రిజర్వు బ్యాంకుతో సంప్రదింపులు చేస్తున్నట్లు ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్రమంత్రి, భాజపా నాయకురాలు పురంధేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

 
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఈరోజు నుంచి వచ్చే ఏడాది మే 28 వరకూ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసామనీ, అందులో కె. రాఘవేంద్రరావు, బాలయ్య తదితరులు సభ్యులుగా వున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments