ముందస్తుకు వెళ్లం... ఐదేళ్లూ అధికారంలో ఉంటాం : నారా లోకేశ్

తెలంగాణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలన్నది ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తు ఎన్నికల

Webdunia
గురువారం, 13 సెప్టెంబరు 2018 (15:37 IST)
తెలంగాణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలన్నది ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు.
 
గురువారం లోకేశ్ విజయవాడలో ఐటి కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభను రద్దు చేసి ముందస్తు వెళ్లే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. 
 
ముందస్తుపై వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. ప్రస్తుతం ఎన్నికలపై ఆలోచన లేదని.. అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు. తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్ల పాటు నడవకపోవడం దురదృష్టకరమని లోకేశ్‌ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments