Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ziva, ధోనీ ఆరేళ్ల కుమార్తెపై అలాంటి బెదిరింపులా, మట్టిగొట్టుకుపోతారు... (video)

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (12:39 IST)
మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటలలో క్రికెట్ ఒకటి. జట్టు గెలిస్తే ఒక రకం, పరాజయం పాలైతే మరో రకం కామెంట్లు వస్తుంటాయి. కొందరు విషపూరితమైన వ్యాఖ్యలు చేసి సదరు ఆటగాళ్లను మానసికంగా బాధిస్తుంటారు. అసలు విషయానికి వస్తే బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తరువాత ఇలాంటి దారుణమైన కామెంట్లు చేసారు కొందరు నెటిజన్లు.
 
షేక్ జాయెద్ స్టేడియంలో కెకెఆర్ నిర్దేశించిన 168 లక్ష్యాన్ని ఛేదించడంలో సిఎస్‌కె విఫలమైన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్‌ ప్రారంభమైంది. అది ఓ హింసాత్మక ట్రోలింగ్. ఆటగాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసారు. ఇదివరకూ ఆ ట్రోలింగ్ ఆటగాళ్లు వారి భార్యలు లేదంటే స్నేహితురాళ్ళు వుండేవారు. కానీ ఇప్పుడు అది కాస్తా వెర్రితలలు వేసి వారి పిల్లలపైకి వెళ్లినట్లు కనబడుతోంది.
 
వందలాది మంది ధోనిని ట్రోల్ చేశారు. మరో దారుణమైన విషయం ఏంటంటే ధోనీ యొక్క ఐదేళ్ల కుమార్తెను బెదిరించే కొన్ని ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టులు వెలికివచ్చాయి. ఇవి అత్యాచారం అంటూ వచ్చిన బెదిరింపులు. ఇలాంటివి చట్టరీత్యా నేరం. కాగా చిన్నారిపై ఇలాంటి కామెంట్లు చేసినవారు మట్టిగొట్టుకుపోతారంటూ మరికొందరు రీట్వీట్లు చేసారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments