Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఏసీ కోచ్‌లో అర్థనగ్నంగా ఎమ్మెల్యే, ప్రయాణికులు బెంబేలు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (13:12 IST)
జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ పాట్నా నుండి న్యూఢిల్లీ వెళ్తున్నప్పుడు తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క AC ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో లోదుస్తులలో తిరుగుతూ కనిపించారు. ఈ సంఘటన గురువారం జరిగింది.
 
కోచ్‌లోని ఎమ్మెల్యే వేషధారణ తోటి ప్రయాణికుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించింది. ఇది దాదాపు గొడవకు దారితీసింది.
 
"ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పై కేసునమోదు చేశామని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) రాజేష్ కుమార్ అన్నారు.
 
ప్రయాణంలో కడుపు నొప్పిగా ఉన్నందున నేను అండర్‌గార్మెంట్స్ మాత్రమే ధరించాను "అని ఎమ్మెల్యే అన్నారు. కోచ్‌లో ఎమ్మెల్యే తెల్లటి చొక్కాలో తిరుగుతూ కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments