Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్ హత్య కేసు... మారుతీరావు మావద్ద లేడు... ఎవ్వర్నీ అరెస్ట్ చేయలేదు... ఎస్పీ

మిర్యాలగూడలో పట్టపగలే హత్య చేయబడ్డ ప్రణయ్ హత్య కేసులో ఇప్పటివరకూ ఎవర్నీ తాము అదుపులోకి తీసుకోలేదని ఎస్పీ రంగనాథ్ వివరించారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాము ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదనీ, నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తన

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (18:30 IST)
మిర్యాలగూడలో పట్టపగలే హత్య చేయబడ్డ ప్రణయ్ హత్య కేసులో ఇప్పటివరకూ ఎవర్నీ తాము అదుపులోకి తీసుకోలేదని ఎస్పీ రంగనాథ్ వివరించారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాము ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదనీ, నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తన కుమారుడి హత్యకు ప్రధాన కారకుడు అమృత తండ్రి మారుతీరావు అంటూ ప్రణయ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను నిందితుడిగా చేర్చామన్నారు.
 
సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామనీ, అందులో హత్య చేసిన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పరారీలో వున్నవారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. కాగా తన భర్తను చంపినవారిని కఠినంగా శిక్షించాలంటూ అమృత డిమాండ్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments