Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు సార్లు అబార్షన్లు చేశారు... సీమాన్‌పై విజయలక్ష్మి.. ఆస్పత్రిలో పరీక్షలు

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (22:07 IST)
నటి విజయలక్ష్మి 12 ఏళ్ల తర్వాత రాజకీయ నేత సీమాన్‌పై మళ్లీ లైంగిక ఫిర్యాదు చేయడంతో మహిళా పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబేడు డిప్యూటీ కమిషనర్‌ ఉమైయాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. 
 
సీమాన్‌పై ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఏడు సార్లు అబార్షన్లు చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన వాంగ్మూలం ఇచ్చింది. దీని ఆధారంగా సీమాన్‌పై వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. 
 
దీని ప్రకారం ఈ ఉదయం విజయలక్ష్మిని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన సమాచారం, మెడికల్ రిపోర్టు ఆధారంగా సీమాన్‌పై వచ్చిన ఫిర్యాదులో తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం