ఏడు సార్లు అబార్షన్లు చేశారు... సీమాన్‌పై విజయలక్ష్మి.. ఆస్పత్రిలో పరీక్షలు

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (22:07 IST)
నటి విజయలక్ష్మి 12 ఏళ్ల తర్వాత రాజకీయ నేత సీమాన్‌పై మళ్లీ లైంగిక ఫిర్యాదు చేయడంతో మహిళా పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబేడు డిప్యూటీ కమిషనర్‌ ఉమైయాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. 
 
సీమాన్‌పై ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఏడు సార్లు అబార్షన్లు చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన వాంగ్మూలం ఇచ్చింది. దీని ఆధారంగా సీమాన్‌పై వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. 
 
దీని ప్రకారం ఈ ఉదయం విజయలక్ష్మిని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన సమాచారం, మెడికల్ రిపోర్టు ఆధారంగా సీమాన్‌పై వచ్చిన ఫిర్యాదులో తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం