Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్, ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా డబ్బు వెదజల్లుతారనీ....

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (19:50 IST)
కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం హెలికాప్టర్ల ద్వారా నగదు పంపిణీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్లు నకిలీ వార్తలు ప్రచారం అయ్యాయి. ఇలాంటి నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం శిక్షతో కూడినదని అధికారులు పేర్కొన్నారు.
 
దేశంలో లాక్ డౌన్ కారణంగా హెలికాప్టర్ల నుంచి డబ్బును ప్రజలకు వదలాలని మోడీ ఆదేశించినట్లు కర్ణాటకలోని ఒక టీవీ ఛానల్ తెలిపింది. దీనితో చాలామంది గ్రామస్తులు ఆకాశం వైపు కళ్ళు పెట్టుకుని హెలికాప్టర్ కోసం ఎదురుచూసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నకిలీ వార్తా కథనానికి సంబంధించి వివరణ కోరుతూ అధికారులు ఛానెల్‌కు నోటీసు పంపారు. ఛానెల్ వివరణ ఇచ్చేందుకు 10 రోజులు ఇవ్వబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments