Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో ప్రయాణీకుడికి వైద్యం అందించిన డాక్టర్.. ఏమైందంటే?

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (15:19 IST)
కొచ్చి నుండి ముంబైకి వెళ్లే ఆకాసా ఎయిర్ విమానంలో డాక్టర్ సిరియాక్ ఏబీ ఫిలిప్స్ అనే ప్రయాణికుడు శ్వాసకోశ బాధను ఎదుర్కొంటున్న తోటి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడి హీరోగా ఎదిగాడు. జనవరి 14 రాత్రి జరిగిన ఈ సంఘటన, వైద్యుడి త్వరిత వైద్యంతో ఇంటర్నెట్‌లో  ప్రశంసలను పొందేలా చేసింది. 
 
ఈ సందర్భంగా డాక్టర్ ఫిలిప్స్ మాట్లాడుతూ.. సహ-ప్రయాణికుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చర్య తీసుకోవలసి వచ్చింది. ఎమర్జెన్సీ నెబ్యులైజర్‌తో ఎయిర్ హోస్టెస్‌కు సహాయం చేస్తూ, ఆ వ్యక్తి పరిస్థితిని గమనించి వైద్యం అందించినట్లు తెలిపారు.

తన స్టెతస్కోప్‌ని ఉపయోగించి, ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడాన్ని సూచించే ప్లూరల్ ఎఫ్యూషన్ అని పిలవబడే ఒక తీవ్రమైన పరిస్థితిని గుర్తించడానికి బాధ్యత వహించాను. అలాగే ఆ ప్రయాణీకుడి అధిక రక్తపోటు 280/160 స్థాయికి చేరుకుంది. దీంతో ఇంజెక్షన్ ఇచ్చి.. విమానంలో ఎదురైన సవాల్‌ను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

అయితే అవసరమైన ఆక్సిజన్, ఇతరత్రా సహాయాన్ని అందించినందుకు అకాసా ఎయిర్ సహాయక సిబ్బందిని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వైద్యుడిని ఇంటర్నెట్ జనం ప్రశంసలతో ముంచెత్తారు. ఇంకా అకాసా ఎయిర్ సహాయక సిబ్బందిని కూడా కొనియాడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments