Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో జల్సా.. కళ్లారా చూసిన భార్య.. రూ.5 లక్షలకు అమ్మేసింది..

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (07:57 IST)
ఏదో సినిమాలో కోటి రూపాయల కోసం భర్తను అమ్మేసిన కథను వినే వుంటాం. అలాంటి ఘటనే తాజాగా రియల్ లైఫ్‌లో కర్ణాటకలో వెలుగుచూసింది. ఓ మహిళ తన భర్తను ఆయన ప్రియురాలికి రూ.5లక్షలకు అమ్మేసింది.  మండ్యకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే, మండ్య గ్రామంలో ఓ గృహిణి తన భర్త మరో మహిళతో ప్రేమలో వున్న విషయం తెలిసి షాక్ కాలేదు. వారిద్దరూ పడక గదిలో వుండగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
 
ఆపై ఆలోచించి ఇక లాభం లేదనుకుని.. గృహిణికి ఆమె భర్తను అప్పగించాలంటే తనకు అతడు బాకీ పడ్డ రూ.5 లక్షలు చెల్లించాలని ప్రియురాలు షరతు పెట్టింది. 
 
ఇలాంటి భర్త తనకొద్దన్న గృహిణి తనకే రూ.5 లక్షలు మనోవర్తి కింద ఇస్తే తన భర్తను ఆమెకు వదిలేసేందుకు సిద్ధమని చెప్పింది. 
 
దీంతో ప్రియురాలు కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించడంతో భర్తను అమ్మేసే తంతు కూడా పూర్తయ్యింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

శ్రీరామ్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ కథతో కోడి బుర్ర ప్రారంభం

ఆసక్తిగా మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసిన ది బ‌ర్త్‌డే బాయ్ టీజ‌ర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments