త‌న వ్యాఖ్య‌ల‌తో ఎంపీల‌కే షాక్ ఇచ్చిన జెసీ దివాక‌ర్ రెడ్డి..(Video)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ తెలుగుదేశం ఎంపీలు గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీ నిర‌స‌న తెలియ‌చేస్తూనే ఉన్నారు. కానీ.. కేంద్ర మాత్రం స్పందించ‌డం లేదు. తెలుగుదేశం ఎంపీలు రోజుకో రీతిలో

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (09:29 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ తెలుగుదేశం ఎంపీలు గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీ నిర‌స‌న తెలియ‌చేస్తూనే ఉన్నారు. కానీ.. కేంద్ర మాత్రం స్పందించ‌డం లేదు. తెలుగుదేశం ఎంపీలు రోజుకో రీతిలో త‌మ నిర‌స‌న తెలియ‌జేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. 
 
అయితే.. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండబ‌ద్ధలుకొట్టిన‌ట్టు మాట్లాడే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోసారి త‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... తెలుగుదేశం ఎంపీలు గాంధీ ఘాట్‌ను సంద‌ర్శించిన నేప‌థ్యంలో ఓ విలేఖ‌రి గాంధీ ఘాట్‌కి వ‌చ్చి చాలా సంవ‌త్స‌రాలు అయిన‌ట్టుంది అని అన్నారు. 
 
దీనికి జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ, అవును మేమంతా ఇప్పుడు గాంధీని మ‌ర‌చిపోయాం. చంద్ర‌బాబు పార్టీలో ఉన్నాం క‌దా. ఆయ‌న ఒక్క‌డే క‌దా ప్ర‌త్యేక హోదా గురించి సీరియ‌స్‌గా పోరాడుతున్నాడు అన‌గానే అక్క‌డున్న మిగిలిన ఎంపీలంద‌రూ ఖంగుతిన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments