Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 ఏళ్ల పాటు భార్యతో మాట్లాడని భర్త.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (21:47 IST)
Japanese Man
20 ఏళ్ల క్రితం తన భార్యపై భర్తకు కోపం వచ్చింది. అప్పటి నుంచి భర్త భార్యతో మాట్లాడట్లేదు. భార్యతో మాట్లాడకపోయినా.. తన పిల్లలతో మాట్లాడతాడు. జపాన్ లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. దక్షిణ జపాన్‌కు చెందిన ఒటౌ కటాయామా తన భార్య యుమీ ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. 
 
అయితే ఒటౌకి 20 ఏళ్ల క్రితం తన భార్య యుమీపై కోపం వచ్చింది. అప్పటి నుంచి అంటే గత 20 సంవత్సరాలుగా తన భార్యతో మాట్లాడటం లేదు. తన  భార్య యుమీ పిల్లలపై చూపుతున్న శ్రద్ధ చూసి తనకు అసూయ కలిగిందని ఒటౌ చెప్పాడు. ఈ రీజన్ విని అందరూ నవ్వుకున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే తనకంటే తన పిల్లలని ప్రేమిస్తుందని అందుకే తన భార్యతో మాట్లాడటం మానేసినట్లు చెప్పాడు. ఓటౌ 18 ఏళ్ల కుమారుడు యోషికి తన తల్లిదండ్రులు మాట్లాడుకోవాలని చేసేందుకు ఓ టీవీ షో సహాయం తీసుకున్నాడు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో ఓటౌ తన కోపానికి ఇక గుడ్ బై చెప్పాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments